వరంగల్ : గట్టమ్మ తల్లిని దర్శించుకున్న ‘పుష్ప’ యాక్టర్

-

ములుగు జిల్లాలోని గట్టమ్మ దేవాలయం వద్ద ఆదివారం ‘పుష్ప’ మొదటి భాగం సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన నటుడు జగదీశ్ తారసపడ్డారు. గట్టమ్మ తల్లిని దర్శించుకొని మేడారం తల్లుల దర్శనానికి వెళ్తున్నానని ఆయన తెలిపారు. గట్టమ్మ దేవాలయం వద్ద “పుష్ప ఫేమ్” జగదీశ్‌ను చూసిన భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగారు. వారితో కలిసి జగదీశ్ సందడి చేశారు. అనంతరం మేడారం బయలుదేరారు.

Read more RELATED
Recommended to you

Latest news