గచ్చిబౌలిలో సినీనటి రాధిక, నటుడు సాయికుమార్ సందడి

-

గచ్చిబౌలి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ లో సినీ నటి రాధికా శరత్ కుమార్, నటుడు సాయి కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ MP సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం అయి మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాల్సిందిగా వారు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version