Rangareddy: యాచారంలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

-

accident
accident

రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నక్కర్త మేడిపల్లి గ్రామానికి చెందిన సంద బాలయ్య, కంపోజ్ బ్రహ్మచారి వ్యక్తిగత పనులుపై కడ్తాల్ మండలం సరికొండ పోయి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలయ్య మృతి చెందగా.. బ్రహ్మచారికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news