నల్గొండ : చిట్యాల మండలంలో రోడ్డు ప్రమాదం

-

accident
accident

టాటా ఏసీ వాహనం లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో శుక్రవారం జరిగింది. విజయవాడ నుండి హైదరాబాద్ వైపు ప్లాస్టిక్ లోడుతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో టాటా ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news