Warangal: పోలీసుల పహారాలో సీఎం సభ సిగ్గుచేటు: ఈటల

-

జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశ్మంత్ రెడ్డి, జనగామ వరంగల్ BJP నేతల అరెస్టులను ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. సీఎం పర్యటన అనగానే హౌస్ అరెస్టులు సర్వసాధారణం అయిపోయాయని మండిపడ్డారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో స్వేచ్చావాతావరణం లేదన్నారు. పోలీసుల పహారాలో సీఎం పర్యటన సిగ్గుచేటని.. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version