వేయిస్తంభాల దేవాలయాన్ని చుట్టేసిన పొగమంచు

-

హన్మకొండ నగరంలోని వేయిస్తంభాల దేవాలయంలో ఈరోజు ఉదయం కనిపించిన చిత్రమిది. ఉదయం ఎనిమిది గంటల వరకు సైతం పొగమంచు దేవాలయాన్ని దుప్పటిలా కమ్మేసింది. దీంతో వాతావరణాన్ని చూసిన భక్తులు, ప్రజలు ఆ సన్నివేశాన్ని తమ కెమెరాల్లో, సెల్ఫోన్లలో బంధించుకున్నారు. కాగా ఈరోజు ఉదయం 9 కావస్తున్నా సూర్యుడు రాకపోవడంతో త్రినగరిలో పొగమంచు అలుముకుంది.

Read more RELATED
Recommended to you

Latest news