నల్గొండ : ప్రకటన కోసం వేచి చూస్తున్నాను: ఎంపీ కోమటిరెడ్డి

-

komatireddy venkat reddyఉదయం 10 గంటలకు ప్రకటన చేస్తానని కేసీఆర్ అనడం సంతోషాన్ని కలిగించిందని ఎంపీ వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలలో ఒకడిగా నేను రేపటి మీ ప్రకటన కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. మీ 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు రూ.3116 ఇస్తానని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల నిరుద్యోగులు నిరుద్యోగభృతి కోసం ఎదురుచూస్తున్నారని, 37 నెలల నిరుద్యోగుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news