ఉమ్మడి వరంగల్ జిల్లా కరోనా బులెటిన్

-

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 42 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 16, వరంగల్ 4 , జనగామ 8 , జయశంకర్ భూపాలపల్లి 3, మహబూబాబాద్ 8, ములుగు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news