వరంగల్ : కరోనా పేషంట్‌కు డెలివరీ చేసిన వైద్యులు

-

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో కరోనా పేషెంట్‌కు వైద్యులు సుఖప్రసవం చేశారు. ప్రియాంక అనే మహిళ డెలివరీ కోసం రాగా ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అన్ని జాగ్రత్తలతో వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. ప్రియాంక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రాణాలకు తెగించి వైద్యం అందించిన సిబ్బందిని పలువురు అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news