వరంగల్ : పాలకుర్తిలో బీజేపీ, టిఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ

-

పాలకుర్తి మండల ప్రధాన రాజీవ్ చౌరస్తాలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా పాలాభిషేకం చేశారు. అదే సమయానికి బీజేపీ శ్రేణులు అక్కడికి చేరుకొని 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ.. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయబోయారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు మొత్తానికి ఘర్షణను ఆపారు.

Read more RELATED
Recommended to you

Latest news