మేడారం అమ్మవార్ల సన్నిధిలో మంత్రి, చీఫ్ విప్

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఈరోజు తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు చెల్లించి, పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని, ప్రశాంతంగా భక్తులు అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు. మంత్రి సత్యవతి సైతం మరోసారి అమ్మవార్లను దర్శించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news