భూపాలపల్లి: రేపటి మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు

-

సోమవారం భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉ.10 గంటల నుంచి 11:15 వరకు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉ.11:30 గం.కు సుభాష్ కాలనీలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మ.3 గంటలకు మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను ప్రారంభించి, బహిరంగ సభలో పాల్గొంటారని నాయకులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news