వరంగల్: ప్రేమ జంట ఆత్మహత్య

-

వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ములుగు మండలం చింతకుంట తండాకు చెందిన నూనవత్ రాజేందర్(26), కేలోత్ సంగీత(25) ప్రేమించుకున్నారు. ఫిబ్రవరి 22న సంగీతను దస్రుతండాకు చెందిన కేలోత్ జేతాంకు ఇచ్చి కుటుంబ సభ్యులు పెళ్లి చేశారు. విషయం తెలుసుకున్న రాజేందర్ దస్రుతండాకు వెళ్లి సంగీతతో గొడవపడి ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఈ క్రమంలో ఇద్దరు మృతి చెందారని సిఐ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news