హన్మకొండ జిల్లాకు వచ్చిన ఉద్యోగులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ

-

హన్మకొండ: ఇటీవల జరిగిన కేటాయింపుల్లో ఇతర జిల్లాల నుంచి హన్మకొండ జిల్లాకు వచ్చిన ఉద్యోగులకు పోస్టింగ్ ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1,585 మంది ఉద్యోగులకు ఆర్డర్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వారిలో 413మంది విధుల్లో చేరారని తెలిపారు. మిగిలిన ఉద్యోగులు శుక్రవారం చేరే అవకాశం ఉందని వెల్లడించారు

Read more RELATED
Recommended to you

Latest news