వరంగల్ : ఆర్టీసీ డీపోకు రూ.80 లక్షల ఆదాయం

-

మేడారం జాతర సందర్భంగా పరకాల ఆర్టీసీ డీపోకు రూ.80 లక్షల ఆదాయం సమకూరింది. వివిధ డిపోల నుంచి అద్దెకు తీసుకుని మొత్తం 237 స్పెషల్ బస్సులను జాతరకు నడిపారు. 614 టిప్పులలో 22,650 మంది భక్తులను తల్లుల చెంతకు చేర్చి, తిరిగి క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చారు. రూ.80 లక్షల ఆదాయ రాగా, గత జాతర సందర్భంగా రూ.90 లక్షలు వచ్చినట్లు తెలిపారు. ఈసారి పరకాల డీపోకు రూ.10 లక్షలు ఆదాయం తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news