ఉమ్మడి వరంగల్ జిల్లా కరోనా బులెటిన్

-

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 180 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 57 , వరంగల్ 27, జనగామ 34, జయశంకర్ భూపాలపల్లి 12 , మహబూబాబాద్ 31 , ములుగు 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, మాస్కు ధరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news