పదోతరగతితో ఎంటీఎస్‌లో 10 వేల‌ కొలువులు

-

– పదివేలకు పైగా ఖాళీలు
– పదోతరగతి అర్హత
– కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
– కేంద్రప్రభుత్వ కొలువులు
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు/శాఖల్లో ఖాళీగా ఉన్న మల్టీటాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్) పోస్టుల భర్తీకి ప్రకటనను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.

పదోతరగతితో ఎంటీఎస్ కొలువులు
పోస్టు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్)
ఖాళీల సంఖ్య: ప్రస్తుతం ప్రకటించలేదు. (గత నోటిఫికేషన్ల ప్రకారం ఈసారి కూడా పదివేలకు పైగా ఉండే అవకాశం ఉంది)
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీలు: ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 22
వెబ్‌సైట్: STAFF SELECTION COMMISSION

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news