జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల తేదీలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం జూలై 3న జేఈఈ అడ్వాన్స్ఢ్ జరగాల్సి ఉంది. అయితే, నేషనల్ టెస్ట్ ఏజెన్సీ జెఈఈ మెయిన్ తేదీల్లో మార్పులు చేసింది. దీంతో అడ్వాన్స్డ్ తేదీలను మార్పు చేయాల్సి వచ్చింది. జూలై 30న జేఈఈ మెయిన్ చివరి విడత ముగుస్తుంది. ఆగస్టు 6న ర్యాంకులు వెల్లడించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు ఆగస్టు 7న రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తామని ఐఐటీ బాంబే ప్రకటించింది. ఆగస్టు 28న అడ్వాన్స్ఢ్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను సెప్టెంబర్ 11న వెల్లడిస్తారు.
ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్డ్
By Yodha
-
Read more RELATEDRecommended to you
BREAKING : జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేశాయ్
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ...
JEE Main : జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షల...
ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే అయ్యే వారికి గుడ్ న్యూస్..
ఎంసెట్, నీట్, జేఈఈ పోటీ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ కాలేజీలోని విద్యార్థులకు...
Krish -