రైల్లో పాడుపనులు చేస్తూ అడ్డంగా దొరికిన ప్రేమ జంట.. ముద్దులతో రెచ్చిపోయిన యువతి..

-

ఈ మధ్య కాలంలో పబ్లిక్ లో ప్రేమ జంట రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే.. ముఖ్యంగా ఎప్పుడు ప్రయానికులతో రద్దీగా ఉండే రైళ్లలో మాత్రం ఇలాంటి ఘటనలను నిత్యం చూస్తూనే ఉన్నారు.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది..లోకల్ ట్రైన్ లో ఓ ప్రేమ జంట ఒళ్ళు మరచి ముద్దులతో రెచ్చిపోయారు. అందుకు సంబందించిన ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది..పబ్లిక్ గానే ముద్దులాట ఆడింది అమ్మాయి. అబ్బాయిని.. ముద్దులతో ముంచెత్తింది. ఆ తర్వాత ఇద్దరూ లిప్ లాక్ చేసుకున్నారు. చుట్టూ జనాలు చూస్తున్నా.. ఆ ప్రేమ జంట మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా లిప్ లాక్ లతో రెచ్చిపోయింది. ప్రేమికులు ముద్దులాటను ఎవరో వీడియో తీశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముంబై లోకల్ ట్రైన్ లో ఈ ఘటన జరిగింది..

ఒక యువకుడు, యువతి ట్రైన్ లో బాగా దగ్గరగా కూర్చుని ఉన్నారు. అమ్మాయి బాగా క్లోజ్ గా కూర్చుంది. అబ్బాయి తన మొబైల్ ఫోన్ లో ఏదో చూస్తూ ఉన్నాడు. ఇంతలో.. మూడ్ వచ్చేసిందో మరో కారణమో కానీ.. యువతి రొమాన్స్ స్టార్ట్ చేసేసింది. అబ్బాయి మెడ చుట్టూ చేయి వేసింది. ముందుగా అబ్బాయికి కిస్ ఇచ్చింది. అయితే, అతడు తన ముఖం తిప్పుకున్నాడు. అయినా అమ్మాయి తగ్గలేదు. మళ్లీ కిస్ పెట్టింది. ఇలా పలుమార్లు అతడికి ముద్దు పెట్టింది. ఆ తర్వాత లిప్ లాక్ చేసేసింది. దీంతో అబ్బాయి కాదనలేకపోయాడు. సైలెంట్ అయిపోయాడు.. కాసేపు అలా లిప్ కిస్ చేసుకుంటూ ఉండిపోయారు..

ఫోన్ చూస్తూ బిజీగా ఉన్న ఆ యువకుడిని.. తన వైపునకు లాక్కొని మరీ లిప్ లాక్ చేసిందా యువతి. అలా కాసేపు ఇద్దరూ లిప్ లాక్ లో మునిగిపోయారు. ఇంతలో అనౌన్స్ మెంట్ వచ్చింది. వారు దిగాల్సిన స్టేషన్ వచ్చినట్లు ఉంది. అంతే.. ఇద్దరి ట్రైన్ దిగేశారు.ఆ జంట కూర్చున్న ప్లేసులో ఎవ్వరు లేకపోవడంతో వాళ్ళు హద్దులు దాటేశారు..వారికి ఎదురుగా మరో పెట్టెలో కూర్చున్న యువకుడు.. ప్రేమజంట రొమాన్స్ ను తన మొబైల్ ఫోన్ లో బంధించాడు. సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.. ఈ వీడియో పాతదే అయిన ఇప్పుడు వైరల్ అవ్వడం విశేషం.. ఒక సారి ఘాటు లిప్ కిస్ ను చూసేయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news