కూలీ పని చేసుకునే మహిళపై అత్యాచారం..

-

ఎన్ని చట్టాలు చేసినా… మృగాళ్లు మాత్రం మారడం లేదు.. ఒంటరిగా స్త్రీలు కనిపిస్తే చాలు.. వారిపై మృగాళ్లలా పడి కామవాంఛ తీర్చుకుంటున్నారు. అయితే.. ఏపీలో వరుసగా అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోజూ.. అత్యాచార ఘటనలు.. ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. పొట్ట చేత పట్టుకొని.. ఇద్దరు పిల్లలతో.. ఓ మహిళ విజయనగరంకు వచ్చింది. అయిత్ సదరు మహిళ.. ఓ టీ షాపులో పని చేస్తూ.. జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పని నుంచి ఇంటికి వచ్చి.. తన పిల్లలతో నిద్రపోతోంది.

hyderabad police constable molested his own daughter in law

అర్థరాత్రి సమయంలో.. ఓ అగంతకుడు ఆమె ఇంటి తలుపు కొట్టాడు. త్రిఎవరు అని తలుపు తీసి చూసిన ఆమె వచ్చిన వ్యక్తి ఎవరో అర్థం కాక తలుపులు వేసుకునే ప్రయత్నం చేసింది. ఈ లోపే ఆ అగంతకుడు బలవంతంగా లోపలకి చొరబడ్డాడు. ఆపై మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా విజయనగరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుస ఉదంతాలతో ఏపీ ప్రభుత్వాన్ని.. ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news