Breaking : వరద నీటిలో చిక్కుకున్న పాఠశాల బస్సు..25 మంది విద్యార్థులు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు వరద నీటిలో చిక్కుకుంది పాఠశాల బస్సు. దీంతో భయంతో కేకలు వేశారు విద్యార్ధులు. అక్కడు ఉన్న స్థానికులు… విద్యార్ధుల్ని కాపాడారు.

రామచంద్రపురం నుంచి సూగూరు తండాకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు అప్రమత్తం కావడంతో… 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news