బిగ్ బ్రేకింగ్ : హాస్పిటల్‌ చేరిన ఐశ్వర్య రాయ్.. ఆరోగ్యంపై ఆందోళన.!

-

బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆమె కుమార్తె కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే కరోనా పాజిటివ్ రావడంతో ఇప్పటివరకు వీరిద్దరూ హోం క్వారంటైన్‌‌లోనే ఉన్నారు. అయితే తాజాగా కరోనా లక్షణాలు బయటపడడంతో పాటు, విడవని జ్వరం వేధిస్తుండడంతో ఐశ్వర్యను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు.

అయితే అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజుల గడిచిన తర్వాత కూడా ఈ ఇద్దరి పరిస్థితిలో మెరుగు కనిపించలేదు. కరోనా లక్షణాలు మరిన్ని బయట పడటంతో వెంటనే వాళ్లను హాస్పిటల్‌కు షిఫ్ట్ చేసారు. దీంతో ఆమె ఫాన్స్ లో ఆందోళన మొదలైంది.

Read more RELATED
Recommended to you

Latest news