BREAKING: ఏలూరులో లారీని ఢీకొట్టిన బస్సు..ఏకంగా 20 మంది ప్రయాణికులు !

-

BREAKING: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు సీరియస్‌ గా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరులో లారీని ఢీకొట్టింది బస్సు. ఇందులో ఏకంగా 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. ఏలూరు కలపరు టోల్గేట్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

A private travel bus hit a parked lorry

ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. అయితే.. ఈ రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. బస్సులో ఇరుక్కుపోయిన ఇద్దరు ప్రయాణికులు…మరణించినట్లు చెబుతున్నారు. అటు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. పార్వతీపురం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వెళుతుండగా చోటు చేసుకుంది ఈ ప్రమాదం. ఇక ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news