CM JAGAN: నేడు సత్తెనపల్లి నుంచి సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం

-

CM JAGAN: నేడు సత్తెనపల్లి నుంచి సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. నేడు సత్తెనపల్లి మండలం ధూళిపాల్ల నుంచి ప్రారంభం కానుంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. ఇక మొదటగా సత్తెనపల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అనంతరం మేడికొండూరు, పేరేచర్ల ప్రాంతాల మీదుగా గుంటూరు చేరుకొనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది.

cm jagan

సాయంత్రం నాలుగు గంటలకు ఏటుకూరు సమీపంలో సిద్ధం బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు సీఎం జగన్. ఈ సిద్ధం సభ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వైసీపీ నాయకులు. కాగా నిన్న రంజాన్‌ పండుగ ఉన్న నేపథ్యంలో.. సిద్ధం బస్సు యాత్రకు బ్రేక్‌ పడింది.

Read more RELATED
Recommended to you

Latest news