ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన..షెడ్యూల్ ఇదే

-

ఇవాళ ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే.. ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లాలో పర్యటించనునన్నారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్‌… ఉదయం 10 గంటలకు లింగంగుంట్ల చేరుకోనున్నారు. డాక్టర్‌ వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ సెంటర్‌ని పరిశీలించిన అనంతరం… ఫ్యామిలీ ఫిజీషియన్‌ కాన్సెప్ట్‌ స్టాళ్ళను పరిశీలించనున్నారు సీఎం జగన్‌. అనంతరం కావూరు గ్రామంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్‌. ఇక ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news