Telangana: గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ మృతి

-

తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో ఎలక్షన్ ఆఫీసర్ మృతి చెందాడు. చంపాపేట్ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ నరసింహ MP ఎన్నికల నేపథ్యంలో రెడ్డిల్స్లోని కేంద్రానికి ఆదివారం సాయంత్రం పోలింగ్ సామాగ్రితో విధులకు హాజరయ్యారు.

Election officer died of heart attack

ఉక్కపోతగా ఉందని ఓ ఫ్యాన్ వద్ద కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ఇతర సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో విషాదం చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version