శ్రీవారి భక్తులకు రెడ్ అలర్ట్.. తిరుమలలో ఉగ్రవాదుల చొరబాటు!

-

తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు భధ్రతాధికారులు. తిరుమలలో టెర్రరిస్ట్ సంచారం ఉన్నట్లు పోలీసులుకు మెయిల్ ద్వారా సమాచారం అందించారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో మాడవీధులతో సహ ముఖ్య ప్రాంతాలలో తనిఖిలు ప్రారంభించింది భధ్రతా సిబ్బంది.

మరోవైపు సిసి కెమరా పుటేజిని పరిశిలిస్తున్నారు భధ్రతాధికారులు. మెయిల్ లో వచ్చిన సమాచారం ఆధారంగా తిరుమలలో జల్లేడ పట్టారు భధ్రతాధికార్లు. మెయిల్ లో పేర్కోన్న సమయంలో…సూచించిన ప్రదేశంలో ఎలాంటి సంచారం లేదని గుర్తించారు భధ్రతాధికార్లు. మెయిల్ లో వచ్చిన సమాచారాని నిర్దారణ చేసుకుంటున్నారు భధ్రతాధికారులు. మెయిల్ పంపిన వారి గురించి కూడా ఆరా తీస్తూన్నారు భధ్రతాధికారులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news