ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన ఖరారు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన ఖరారు అయింది. సీఎం జగన్ మే 3వ తేదీన భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేయనున్నారు.

ఉదయం 9:30గంటలకు భోగాపురం మండలం ఏ. రావివలసకు వెళ్లనున్న సీఎం… ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేసి, అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత విశాఖ చేరుకోనున్న సీఎం ఐటీ హిల్ 4 వద్ద ఆదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ శంకుస్థాపనలో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Latest news