ఏపీ విద్యార్థులకు షాక్..జగనన్న విద్యా దీవెన మరోసారి వాయిదా !

-

ఏపీ విద్యార్థులకు షాక్ తగిలింది. జగనన్న విద్యా దీవెన మరోసారి వాయిదా పడింది. జగనన్న విద్యాదీవెన పథకం కింద ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ప్రభుత్వం మళ్ళీ వాయిదా వేసింది.

తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని జిల్లాలకు సమాచారం పంపింది. తోలుత గత నెల 28న విడుదల చేస్తామని ప్రకటించి, ఈ రోజుకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. 2022-23 గాను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ త్రైమాసికానికి రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది.  జగనన్న విద్యా దీవెన మరోసారి వాయిదా పడటంతో..  ఏపీ విద్యార్థులు తీవ్ర అసహానానికి గురి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news