BREAKING : రేపు కడపకు నారా లోకేష్

-

టిడిపి నేత నారా లోకేష్ రేపు కడప జిల్లాకు వెళ్ళనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కు నివాళులర్పించి, మధ్యాహ్నం కడపకు బయలుదేరుతారు.

కడప పెద్ద దర్గాను సందర్శించి మరియాపురంలోని కేతలిక్ చర్చిని సందర్శించి ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం తిరుపతి బయలుదేరి 26వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అదే రోజు కుప్పం చేరుకునున్న ఆయన 27వ తేదీన పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news