వైసీపీ పార్టీ గెలిచిన 11 సీట్ల వివరాలు ఇవే

-

ఏపీలో వైసీపీ పార్టీ దారుణంలో ఓడింది. ‘వైనాట్ 175’….. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే వైసీపీ అధినేత జగన్ ఈ స్లోగన్ అందుకున్నారు. 2019లో 151 సీట్లు గెలిచామని…. ఈసారి కుప్పంతో సహా రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కానీ రియాలిటీ జగన్ అంచనాలకు చాలా భిన్నంగా ఉంది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలిచింది. జగన్ ఆశించిన దానికంటే ఫ్యాన్ పార్టీకి 164 సీట్లు తక్కువగా వచ్చాయి.

వైసీపీ 11 స్థానాలు

*పులివెందుల-వైయస్ జగన్
*పుంగనూరు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
*బద్వేల్-దాసరి సుధ
*మంత్రాలయం-వై.బాలనాగిరెడ్డి
*ఆలూరు-భూసినే విరూపాక్షి
*దర్శి-శివప్రసాద్
యర్రగొండపాలెం-తాటిపర్తి చంద్రశేఖర్
*అరకు-రేగం మత్స్యలింగం
*పాడేరు-మత్స్యరాస విశ్వేశ్వర రాజు
*రాజంపేట-ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
*తంబళ్లపల్లి-పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news