కాజల్ డైలాగులపై విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ !

-

విజయసాయి రెడ్డి.. ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉండే రాజకీయ నాయకులు. ఆయన ఎప్పుడు.. ప్రతి పక్ష నేతలపైనే విమర్శలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని ట్విట్టర్‌ లో ఓ ఆట ఆడుకుంటారు. అయితే.. తాజాగా టీడీపీ పార్టీని విమర్శించేందుకు కాజల్‌ డౌలాగును వాడుకున్నారు విజయసాయి.

“బాద్షా(Baadshah) సినిమాలో హీరోయిన్లా బంతి సిధ్ధాంతం చెప్పిన బ్రోత్రల్ హౌస్ ఓనర్. నీ 2.0 అవతారం మాకెందుకులేగానీ…నీ పార్టీ వాళ్ళే బంతిలా వాడుకుని వదిలేస్తారేమో…అప్పుడు బాద్షా కాస్తా బాదూషా అయ్యి…0 అవుతుంది. 0 కూడా బంతిలానే ఉంటుంది.” అంటూ ట్వీట్‌ చేశారు సాయిరెడ్డి.

ఇక మరో ట్వీట్‌ 1985, 2003లో ఫిరాయింపుల నిరోధక చట్టం కోసం రాజ్యాంగ సవరణలు జరిగినా వాటికి తూట్లు పొడిచిన వరస్ట్ ఫెలో తుప్పు నాయుడు. ఎన్టీఆర్ పార్టీని, పదవిని లాగేసుకున్నాడు. 2014లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను టోకుగా కొని మంత్రులను చేశాడు. ఈ 420 విజనరీ ప్రేరణతోనే దేశంలో అనేక ప్రభుత్వాలు కూలాయి అంటూ చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news