ఏపీలో కొత్తగా 137 క‌రోనా కేసులు, ఒక మ‌ర‌ణం న‌మోదు

-

ఏపీ లో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మ క్ర‌మం గా త‌గ్గు ముఖం ప‌డుతున్నాయి. నిన్న పెరిగిన క‌రోనా కేసులు.. ఇవాళ కాస్త త‌గ్గాయి. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 137 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2075683 కి పెరిగింది. ఇక కోవిడ్ వల్ల విశాఖపట్నం లో ఒకరు మరణిం చారు.

ap carona
ap carona

దీంతో క‌రోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14478 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1705 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 189 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2, 05, 9500 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీ లో 31, 855 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,09,60,653 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news