మునుగోడు ఉప ఎన్నిక : రెండో రౌండ్‌లో 900 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యం

-

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు చాలా రసవత్తంరగా ఉన్నాయి. మొదటి రౌండ్‌ లో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలోకి రాగా.. రెండో రౌండ్‌లో 900 ఓట్లకు పైగా బీజేపీ ఆధిక్యం సాధించింది. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నిరాశ మిగలగా… బీజేపీలో ఉత్సాహం నెలకొంది.

మునుగోడు రెండో రౌండ్‌లో 789 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి ఉన్నప్పటికీ.. రెండు రౌండ్ల తర్వాత 515 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్‌ ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news