మరో క్రేజీ ప్రాజెక్టుకు సైన్ చేసిన చరణ్..

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మంచి జోష్ మీద ఉన్నారు ఇటీవల అర్ అర్ అర్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో తాజాగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పేసాడు అంట ఈ హీరో..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించేసాడు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.. ప్రస్తుతం శంకర్‌తో `ఆర్‌సీ15` భారీ బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో రూపొందుతుంది. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. అలాగే హీరో శ్రీకాంత్ అంజలి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా పొలిటికల్ యాక్షన్ రామగా తరికెక్కుతున్నట్టు సమాచారం అలాగే ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఒక పాత్రలో సీఎంగా మరో పాత్రలో అధికరిగా అధికారిగా కనిపించబోతున్నారని సమాచారం.. అలాగే ఆర్సి16 పేరుతో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో మరో సినిమాకు కూడా ఓకే చెప్పారు అయితే దీనికి అధికార ప్రకటన తొందర్లోనే రానుంది ఈ రెండు చిత్రాలు ఇంకా షూటింగ్ ప్రక్రియలోనే ఉండగా మరో దర్శకుడు తో సినిమా చేసేందుకు చరణ్ ఓకే అన్నట్టు సమాచారం..

కన్నడ డైరెక్టర్ నర్తన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది అలాగే యు వి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారని ఎందుకు సంబంధించిన స్క్రిప్ట్ ప్రస్తుతం ఫైనల్ అయ్యే స్టేజ్ లో ఉందని తెలుస్తోంది.. ఇప్పటికే ఈ విషయంపై ఎన్నో వార్తలు వినిపించగా తాజాగా ఈ విషయం పై క్లారిటీ వచ్చేసి నట్టు తెలుస్తోంది.. ప్రస్తుతం నర్తన యశ్ తిరగ ఓ సినిమాను తెరకేక్కిస్తున్నారని ఇది పూర్తవుగానే చరన్ తో సినిమా మొదలుకానుంది అని తెలుస్తోంది.. అయితే చిత్ర బంధం నుంచి అధికార ప్రకటన వచ్చేంతవరకు మాత్రం ఎదురు చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news