Breking news : పవన్ కళ్యాణ్ కోసం సోనియా గాంధీని కలిసిన మెగాస్టార్..

-

 

ఏపీ లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ మధ్య ఆయన కుటుంబ సభ్యులు కూడా పవన్ సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు. అంతే కాదు ప్రత్యేక పూజలు, యాగాలు కూడా చేస్తున్నారు..నిన్న ఉపాసనా, రామ్ చరణ్ లు యాగాలు కూడా చేశారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ సీఎం కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని ఆమె నివాసం కు వెళ్లి కలిశారు.. గతంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ లో ఉన్నారు..అందుకే ఆమెను కలిసి పవన్ కు మద్ధతి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది.

ఇక సోనియా చిరంజీవికి అతిధి మర్యాదలు చేసింది.. రాహుల్ తో మాట్లాడి పవన్ కు మద్దతుగా నిలుస్తామని పవన్ ను సీ ఎం అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్న చిరంజీవి ఇప్పుడు తమ్ముడు కోసం ఢిల్లీ వెళ్లి ఇంత చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్, జనసైనికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇక పవన్ సీ ఎం అయ్యారణి కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. మొత్తానికి ఈ వార్తతో వైసీపీ నేతల్లో కొత్త భయం పట్టుకుందని తెలుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news