APపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌..3 రోజుల పాటు BRS ర్యాలీలు, ఆత్మీయ సమావేశాలు

-

APపై సీఎం కేసీఆర్‌ ఫోకస్‌ చేసినట్లు తెలుస్తోంది. APలో విస్తరణ దిశగా భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంఆనే… ఉత్తరాంధ్రలో ఇవాళ్టి నుంచి మూడు రోజులు బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ పర్యటన కొనసాగనుంది.

అలాగే… ఇవాళ మధ్యాహ్నం – విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సిరిపురం వుడా పార్క్ వరకు BRS ర్యాలీ, ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం ఉత్తరాంధ్ర నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు.సోమవారం ఆర్కే బీచ్ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు ర్యాలీ, కార్మిక నాయకులతో భేటీ కానున్నారు. అంతేకాదు.. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలపై సమావేశం కానున్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news