60 ఏళ్ల వయసు ఆంటీపై టీనేజర్ లైంగిక దాడి

-

మధ్యప్రదేశ్ రేవ జిల్లాలో దారుణం వెలుగు చూసింది 58 ఏళ్ల మహిళను 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం చేసి చంపేశాడు జనవరి 30న కైలాస్పురి గ్రామంలో రెండేళ్ల క్రితం ఆ టీనేజర్ తమ సెల్ ఫోన్ దొంగిలించాడని మృతురాలి కుటుంబం ఆరోపించడంతో అతడు ఆమెపై ప్రతీకారం తీర్చుకున్నట్టు స్థానిక పోలీసులు ఆదివారం వెల్లడించారు.

నిర్మాణంలో ఉన్న భవనంలోనే బాధితురాలు తన కుటుంబంతో కలిసి నివసించేది ఇంట్లో ఆమె భర్త కుమారుడు లేని సమయంలో నిందితుడు ప్రవేశించాడు ఆ సమయంలో నిద్రిస్తున్న బాధితురాలికి మెలుకువ వచ్చే అరిచేందుకు ప్రయత్నించడంతో ఆమె నోట్లో గుడ్డలు ప్లాస్టిక్ బ్యాక్ కాడు ఆ తర్వాత బాధితురాలిని తలుపుకు కట్టేసి కొట్టాడు ఆమె ఊపిరి ఆడక మూర్చ పోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు. అనంతరం కొడవలితో ఆమెపై దాడి చేసి చంపేశాడు.

మహిళ ఇంట్లో ఉన్న డబ్బు బంగారు నగలు తీసుకొని పారిపోయాడు. ఫిబ్రవరి 1న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది దర్యాప్తులో మహిళా కుటుంబం యువకుడి మధ్య నెలకొన్న వివాదం పోలీసుల దృష్టికి వచ్చింది. నిందితుడిని వెతికి పట్టుకొని ప్రశ్నించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు దొంగతనం చేశాడని మహిళా కుటుంబం ఆరోపించడంతో గ్రామంలో తన పరువు పోయినట్టు టీనేజర్ ఈ దారుణానికి పాల్పడ్డట్టు పోలీసులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news