బిజెపిపై సంచలన వ్యాఖ్యలు చేసిన డిల్లి సీఎం అరవింద్ కేజ్రీవాల్

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బిజెపిపై సంచలన వ్యాఖ్యలుు చేశారు. గుజరాత్ ఎన్నికల బరి నుండి తప్పుకోవాలని బిజెపి తనకు ఆఫర్ ఇచ్చినట్లు చెప్పారు. గుజరాత్ లో ఎన్నికల నగారా మోగిన కొద్ది గంటలలోనే అరవింద్ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

గుజరాత్ ఎన్నికల బరినుండి తప్పుకుంటే అవినీతి కేసులో విచారణ ఎదుర్కొంటున్న మనిష్ సిసోడియాతో పాటు సత్యేంద్ర జైన్ లను విడిచిపెడతామని బిజెపి ఆఫర్ చేసిందని శనివారం కేజ్రీవాల్ ప్రకటించారు. అది కూడా తన సొంత పార్టీ నేతల నుండే ఈ ఆఫర్ పంపించినట్లు తెలిపారు. కేజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news