నేడు ముచ్చింతల్‌కు ద్రౌపతి ముర్ము..స్వాగతం పలకనున్న చిన్నజీయర్ స్వామి..

-

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటనలో భాగంగా ఇవ్వాలా సాయంత్రం ముచ్చింతల్ కు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా శ్రీ రామానుజ సమతా మూర్తి స్పూర్తి కేంద్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించనున్నారు.

దేశానికి సుప్రసిద్ధ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతి గడించిన ఉచిత సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం మంగరంగా వైభవంగా ముస్తాబయి రాష్ట్రపతి రాక కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే, కట్టుదిట్టమైన పోలీసు బలగాల భద్రత ఏర్పాట్ల మధ్య భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఘన స్వాగతం పలకనున్నారు చిన్నజీయర్ స్వామి.

Read more RELATED
Recommended to you

Latest news