T 20 WORLD CUP : నేడు తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌

-

టి20 ప్రపంచ కప్ 2021 టోర్నీ ముగింపు దశకు వచ్చింది. ఇప్పటికే సూపర్ 12 లీగ్ మ్యాచులు పూర్తికాగా… ఇవాల్టి నుంచి సెమీస్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. ఇక ఇవాళ మొదటి సెమీ ఫైనల్ లో భాగంగా… న్యూజిలాండ్ జట్టు, ఇంగ్లాండ్ జట్కా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అబుదాబి లోని షేక్ జయాద్ స్టేడియం లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ సాయంత్రం.. 7:30 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో రెండు జట్లు విజయం కోసం… కసరత్తు చేస్తున్నాయి. ఇక ఇవాల్టి మ్యాచ్ లో అంచనా జట్టు ఇవే.


ఇంగ్లండ్‌ : జోస్ బట్లర్ (వారం), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, మోయిన్ అలీ, ఇయాన్ మోర్గాన్ (సి), సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్

న్యూజిలాండ్‌ : మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్ (c), డెవాన్ కాన్వే (WK), గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే టిమ్ సౌతీ, ఇష్ సోధి, ట్రెంట్ బౌల్ట్

Read more RELATED
Recommended to you

Latest news