తమిళనాడులోని మధురై జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది..విరుదునగర్లో టపాసుల తయారీ కేంద్రంలోఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది..ప్రమాదంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి..ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు సజీవదహనం అవగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
బాణాసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం..ఐదుగురు మృతి
By rajesh ch
-
Previous article
Read more RELATEDRecommended to you
గాలి జనార్ధన్ రెడ్డి నుండి రక్షణ కల్పించండి.. సీపీని కోరిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ..!
గాలి జనార్ధన్ రెడ్డి నుండి రక్షణ కల్పించాలని సీపీని కోరిన మాజీ...
అందుకే ఇండియా ని విడిచిపెట్టేస్తాం.. వాట్సాప్ షాకింగ్ డెసిషన్..!
అండ్ టు అండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని తొలగించాల్సి వస్తే కనుక మేము...
3వ రోజు బస్సు యాత్ర మొదలు.. క్లాక్ టవర్ సెంటర్లో ప్రసంగించనున్న గులాబీ బాస్ కేసీఆర్..!
కేసీఆర్ బస్సు యాత్రని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. రెండవ రోజు బస్సు...