స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. కానీ వెండి !

-

గత కొద్ది రోజులుగా స్వల్పంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు కూడా స్వల్పంగా పెరిగింది. అయితే బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పతనం అయింది. నిజానికి గత కొద్ది రోజులుగా బంగారం ధర పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ఈరోజు విషయానికి వస్తే బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం నామ మాత్రంగా తగ్గింది. హైదరాబాద్‌ సహా విశాఖ పట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹52,060కి పెరిగింది. అలానే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹47,720కి పెరిగింది. అయితే ఢిల్లీ మార్కెట్‌ లో కూడా ఈ రేట్ స్వల్పంగానే నమోదైంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹54,290కి చేరింది. ఇక కేజీ వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. అయితే నిన్నటి మీద కేజీ రెండు వందల రూపాయలు తగ్గడంతో కేజీ వెండి ధర ₹63400.00 రూపాయల వద్దకు చేరుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news