బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఇది ఇవాళ్టి ధరల పరిస్థితి!

-

న్యూఢిల్లీ: దేశంలో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 10, 24 క్యారెట్ల బంగారంపై రూ. 90 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 49,090 కాగా 22 క్యారెట్ల బంగారం రూ. 45వేలుగా విక్రయాలు జరుగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 24 క్యారెట్ల బంగారం రూ. 51,440గా ఉంది, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 47,150గా ఉంది. వాణిజ్య రాజధాని ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 48,040, 22 క్యారెట్ల బంగారం రూ. 47,040గా ఉంది.

బంగారం-వెండి
బంగారం-వెండి

ఇక తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరగగా వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 49,090గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 45వేలుగా కొనసాగుతోంది. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

అటు వెండిపై ధరలు తగ్గాయి. కేజీ వెండిపై రూ. 300 తగ్గింది. తగ్గిన ధరతో కేజీ వెండి రూ. 72,900గా ఉంది.

వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవే..

Read more RELATED
Recommended to you

Latest news