నిరుద్యోగులకు గుడ్ న్యూస్..10వేలకు పైగా రైల్వే ఉద్యోగాలు..పూర్తి వివరాలు..

-

నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో భారీగా ఉద్యోగ అవకాశాలు.. ఇటీవల గ్రూప్‌-డి(లెవెల్‌-1) ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే.. ఈ మేరకు సికింద్రాబాద్‌ రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ అధికారిక ప్రకటన విడుదల చేసింది..ఈ ఉద్యోగాలకు సంబందించి గత ఏడాది ఈ ఉద్యోగాలకు సంబందించిన పరీక్షలను విడుదల చేసిన సంగతి తెలిసిందే..అర్హత సాధించిన అభ్యర్థులకు జనవరి 12 నుంచి 22 వరకు ఫిజికల్‌ ఎఫిషియెన్సీ పరీక్ష నిర్వహించారు.. ఈ ఏడాది ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్స్‌ను పూర్తిచేశారు. ఇలా అన్నింటికిలో అర్హత సాధించిన వారు 7,305మంది ఉన్నారు. వీరికి సంబంధించి ఫలితాలను తాజాగా విడుదల చేసింది..

స్టోర్‌, డీజిల్‌, ఎలక్ట్రికల్‌, వర్క్‌షాప్‌ తదితర విభాగాల్లో అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ లోకో పైలట్‌, అసిస్టెంట్‌ వర్క్స్‌, పాయింట్స్‌మెన్‌ తదితర పోస్టులు ఉన్నాయి. దాదాపు 9వేలకు పైగా ఖాళీలతో 2019లో ఈ గ్రూప్ డీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.. కాగా,ఇటీవల కేంద్ర మంత్రి రైల్వేలో దాదాపు 2 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు ప్రకటించారు. వాటికి సంబంధించి నోటిఫికేషన్లు ఏప్రిల్ చివరి వారంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిలో గ్రూప్ డీ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది..

ఇందులో మొత్తం పదివేలకు పైగా ఖాళీలు ఉన్నట్లు వీటిలో గ్రూప్ డీ పోస్టులే అధికంగా ఉన్నాయి. వీటితో పాటు.. జూనియర్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ , నాన్ టెక్నికల్, అసిస్టెంట్ లోకోపైలెట్ వంటి పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..వీటిలో గ్రూప్ డీ పోస్టులే అధికంగా ఉన్నాయి. వీటితో పాటు.. జూనియర్ ఇంజనీర్, సీనియర్ ఇంజనీర్ , నాన్ టెక్నికల్, అసిస్టెంట్ లోకోపైలెట్ వంటి పోస్టులు ఉన్నట్లు తెలిపారు..రైల్వే లో వరుస నోటిఫికేషన్ లను విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారులు పేర్కొన్నారు..

Read more RELATED
Recommended to you

Latest news