మియాపూర్‌లో ఫ్యామిలీ ముసుగులో వ్యభిచారం..కండోమ్ ప్యాకెట్లతో మరీ !

-

హైదరాబాద్‌ లో అసాంఘిక కార్యక్రమాలు విపరీతంగా పెరిగాయి. ఓ బహుల అంతస్తు భవనంలోని ఫ్లాటులో గుట్టు చప్పుడు కాకుండా సాగిస్తూ.. వచ్చిన వ్యభిచార దందాను పోలీసులు బయట పెట్టారు. ఆ సమయంలో వ్యభిచారం రొంపిలో ఉన్న అమ్మాయిలతో పాటు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇక తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల్లోకి వెళితే… ఓ మియాపూర్‌ లోని ఓ అపార్ట్‌ మెంట్‌ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో దాడి చేశారు. ఒంగోలుకు చెందిన నిర్వాహకులు షేక్‌ ఇర్ఫాన్‌, గణేష్‌ రెడ్డి, మరియు మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

దీంతో షేక్‌ ఇర్ఫాన్‌, గణేష్‌ రెడ్డిలను అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌ కు తరలిం చారు పోలీసులు. వీరివద్ద నుంచి ఐదు ఫోన్లు, రూ.30 వేల నగదు, కండోమ్‌ ఫ్యాకెట్లు డబ్బాలు.. స్వాధీనం చేసుకున్నారు. మహిలను రెస్క్యూ హోం కు తరలించినట్లు సమాచారం అందుతోంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news