మహిళ సమాధి తవ్వి ఆమె పుర్రె దొంగిలించిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల పరిధిలోని మహాభాత్ పూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మహాభాత్ పూర్ గ్రామానికి చెందిన కొనింటి ఏలిశాబెతూ అనే మహిళ అనారోగ్యంతో 3 సంవత్సరాల క్రితం మృతి చెందింది. గత రాత్రి ఆమె సమాధిని తవ్వి పుర్రె ఎముకలు దొంగిలించినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళ పుర్రె దొంగిలించారు..
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్న అల్లు అర్జున్
వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేస్తున్నారు. నంద్యాల వైసీపీ...
కామారెడ్డిలో దారుణం.. 21 మంది మహిళలను లైంగికంగా వేధించిన డాక్టర్ ?
వైద్యాధికారి తమను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని 21 మంది మహిళా మెడికల్...
AP: మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా.. బయటపడ్డ 7 కోట్ల నగదు
మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా కొట్టింది.ఈ తరుణంలో 7 కోట్ల నగదు...