ఇండియాలో కొత్తగా 8309 కరోనా కేసులు..544 రోజుల తర్వాత ఇదే తొలిసారి

-

ఇండియాలో కరోనా కేసులు రోజు రోజు తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి కరోనా కేసులు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులి టెన్‌ ప్రకారం…. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,309 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,03,859 కు చేరింది. ఇంత తక్కువ యాక్టివ్‌ కేసుల సంఖ్య నమోదు కావడం 544 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.

ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.45 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 236 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,68,790 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,905 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,40,08,183 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,22,41,68,929 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక నిన్న ఒక్క రోజునే… 42,04,171 మందికి వ్యాక్సిన్లు వేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news