ఇండియాలో కరోనా అప్డేట్.. కొత్తగా 15,906 కేసులు, 561 మరణాలు

-

ఇండియా ను కరోనా మహమ్మారి వదిలేలా కనిపించడం లేదు. నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ మరోసారి తగ్గాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 15,906 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,72,594 కు చేరింది.ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.17 శాతంగా ఉంది.

ఇక దేశంలో తాజాగా 561 మంది కరోనా తో మరణించారు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 16, 479 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3, 35, 48, 605 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకున్న వారి సంఖ్య 102. 10 కోట్ల కు చేరిందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59. 97 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా పాజిటివిటీ రేట్‌… . 1.19 గా నమోదైంది.

Read more RELATED
Recommended to you

Latest news