టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా.. కోహ్లీ, ఉమేష్ యాదవ్ ఎంట్రీ

-

ఇవాళ సౌతాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య మూడో టెస్ట్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ సౌతాఫ్రికాలోని కేప్‌ టౌన్‌ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే.. ఇందులో టాస్‌ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సౌతాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో విరాట్‌ కోహ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఇక జట్లు వివరాల్లోకి వెళితే….

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్ (సి), ఐడెన్ మార్క్‌రామ్, కీగన్ పీటర్‌సన్, రాస్సీ వాన్ డెర్ డుస్సెన్, టెంబా బావుమా, కైల్ వెర్రెయిన్నే (w), మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహరాజ్, డువాన్ ఒలివియర్, లుంగి ఎన్‌గిడి

భారత్ (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(సి), అజింక్యా రహానే, రిషబ్ పంత్(w), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్

Read more RELATED
Recommended to you

Latest news